తెలంగాణ, హైదరాబాదు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో తాజా వార్తలు, రాజకీయ విశ్లేషణలు, జలవనరుల వివాదాలు, ప్రభుత్వ విధానాలు మరియు యువతకు సంబంధించిన న్యూస్ అప్డేట్స్... ఇవన్నీ ఒకేచోట – Hyd Telangana News Today బ్లాగ్లో! తెలుగు పాఠకుల కోసం ప్రతీరోజు విశ్వసనీయ సమాచారం. నిజం తెలిసేది ఇక్కడే!
Wikipedia
Search results
Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts
Monday, April 7, 2025
ఉప్పల్ నుండి నారపల్లి వరకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి
ఉప్పల్ నుండి నరపల్లి వరకు ఫ్లైఓవర్ పనులు నిలిచిపోయిన పరిస్థితి:
ఉప్పల్ నుంచి నరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తవకుండా వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రతి రోజూ వేలాది వాహనాలు ప్రయాణించే ఈ ప్రధాన మార్గంలో ఫ్లైఓవర్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వాహనదారులు చిన్న చిన్న గుంతలు,ఉండటంతో రహదారి పొడవునా తీవ్రంగా ట్రాఫిక్ జామ్అవుతుంది.
మట్టి, ధూళితో నానా అవస్థలు పడుతున్నారు. దారిపొడవునా గుంతలు, అబద్దంగా మిగిలిన పనులు, ధూళి వలన పుట్టే ఆరోగ్య సమస్యలు – ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు బాధపడుతున్నారు
ప్రజల వినతి:ప్రజలు అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం:ఎంత కాలంగా పనులు ఇలా నిలిచిపోయాయో. కనీసం ఇప్పుడు అయినా వేగంగా పూర్తిచేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే రోడ్డుపై నిత్యం ప్రయాణించడం ఓ శిక్షలా మారింది.
ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నా, ఇంకా అధికారుల నుంచి స్పష్టత లేదు. ఈ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో అర్ధం కావడం లేదు.
సిటీ అభివృద్ధికి ఫ్లైఓవర్లు అవసరమే. కానీ మధ్యలో ఆగిపోయిన పనులు – అభివృద్ధికి కాదు, ప్రజలకు భారంగా మారుతున్నాయి.
Subscribe to:
Comments (Atom)
నేటి తెలుగు వార్తలు
కొత్త GST రేట్లు అమల్లోకి
22 సెప్టెంబర్ 2025, న్యూ ఢిల్లీ – దేశవ్యాప్తంగా కొత్త GST సంస్కరణలు ఇవాళ్టి నుండి అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈ న...
Popular Content
-
2025 ఏప్రిల్ 23న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రం...
-
నరేంద్ర మోడీ గురించిన ముఖ్య “స్పెషల్” వార్తలు: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. “ సేవా పాఖవాడా” ప్రారంభం : ఆయ...
-
2025 మే 7న భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. భారత ప్రభుత్వం "ఆపరేషన్ సింధూర్" పేరిట పాకిస్తాన్ మరియు ...
-
ఉప్పల్ నుండి నరపల్లి వరకు ఫ్లైఓవర్ పనులు నిలిచిపోయిన పరిస్థితి: ఉప్పల్ నుంచి నరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు సంవత్సరాలుగా నత్తన...
-
947 ఆగస్టు 15న భారత్ స్వతంత్రం పొందినప్పటికీ, నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ, మరాఠవాడ, కర్నాటకలోని కొన్ని భాగాలు) ...
-
సెప్టెంబర్ 21 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరపడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్సాగర్లో...

